గాయం కారణంగా అఫ్రిది ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు, ఆ దేశపు అభిమానులంతా అఫ్రిది లేకపోవడం భారత్ కు కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై తాజాగా టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.