టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్కి ఎంపిక చేసిన జట్టులో హార్ధిక్ పాండ్యా పేరు కనిపించలేదు. బిజీ షెడ్యూల్ కారణంగా విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లకు విశ్రాంతి నిచ్చిన సెలక్టర్లు, పెద్దగా క్రికెట్ ఆడని పాండ్యాని పక్కనబెట్టారు...