ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి టీమ్స్, ఐసీసీ టోర్నీల్లో సూపర్ సక్సెస్ సాధించడానికి ఆల్రౌండర్లు ఎక్కువగా ఉండడమే కారణం. దీంతో టీమిండియా యంగ్స్టర్స్ తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్లను బౌలింగ్ ఆల్రౌండర్లుగా మార్చేందుకు ఆలోచిస్తున్నట్టు కామెంట్ చేశాడు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే..