ఇదిలాఉండగా.. రాష్ట్రంలో పవర్ ప్లాంట్లకు బొగ్గు నిల్వలు సరిగా లేనందువల్లే విద్యుత్ కోతలు విధిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా గిర్ది, ఈస్ట్ సింగ్బూబ్,వెస్ట్ సింగ్బూమ్, రాంచీ, బొకారో, కొడర్మ, పలాము, గర్హ్వ, చత్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి.