విరాట్ కోహ్లీ కష్టం ఎవ్వరికీ రాకూడదు.. సెలక్టర్లు ట్రిక్ మిస్ అయ్యారు... మహ్మద్ కైఫ్ కామెంట్స్!
First Published Nov 29, 2020, 2:52 PM ISTఆసీస్ టూర్ను ఫేవరెట్స్గా ప్రారంభించిన టీమిండియా, మొదటి వన్డే ముగిసేసరికి చతికిలపడిపోయింది. రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు తేలిపోవడం సగటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీమిండియాలో టాప్ బౌలర్లుగా గుర్తింపు పొందిన జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీనికి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్.