ధోనీ, యువీ, గంభీర్, సెహ్వాగ్ వంటి లెజెండ్స్ను పక్కనబెట్టడం వల్ల ఎన్నో గొడవలు... - మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే...
First Published Jun 8, 2021, 4:55 PM ISTమహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్... భారత జట్టుకి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించిన ఈ లెజెండరీ క్రికెటర్లకు కెరీర్ ముగింపు దశలో సరైన గౌరవం దక్కలేదు. కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా లేకుండానే కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టేశారు ఈ క్రికెటర్లు. దీనికి కారణం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని మాజీ సెలక్టర్లు...