ధోనీ ఫేమస్ డైలాగ్తో ఆర్సీబీని ట్రోల్ చేసిన మహిళా క్రికెటర్... కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం..
First Published Nov 7, 2020, 7:18 PM ISTIPL 2020 సీజన్లోనూ రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం టైటిల్ దాకా సాగలేదు. గత సీజన్ కంటే కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చిన ఆర్సీబీ... నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అదృష్టవశాత్తు ప్లేఆఫ్ చేరుకున్నా, కీలక మ్యాచ్లో ఓడి ప్రస్థానం మధ్యలోనే ఆపింది. మొదటి క్వాలిఫైయర్ అనంతరం ఓ మహిళా క్రికెటర్ వేసిన ట్వీట్ వైరల్గా మారింది.