జోఫ్రా ఆర్చర్కి గాయం... టీమిండియాతో రెండో టెస్టుకి దూరమైన స్టార్ పేసర్...
First Published Feb 12, 2021, 10:11 AM ISTఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, భారత్తో జరిగే రెండో టెస్టుకి దూరమయ్యాడు. ఆర్చర్ మోచేతికి గాయం కావడంతో రెండో టెస్టులో అతనికి విశ్రాంతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్లను స్వల్ప స్కోర్లకే అవుట్ చేశాడు ఆర్చర్.