తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతోంది ఇంగ్లాండ్ జట్టు. కెప్టెన్ జో రూట్ అద్భుత బ్యాటింగ్తో పాటు బెన్ స్టోక్స్, సిబ్లీ కలిసి ఇంగ్లాండ్ స్కోరును 400+ దాటించారు. ఇప్పటికీ చేతిలో ఆరు వికెట్లు ఉండడం, భారత బౌలర్లు వికెట్లు తీయడానికి కష్టపడుతుండడంతో ఇంగ్లాండ్ ఈజీగా 600+ స్కోరు చేసేలా కనిపిస్తోంది.
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతోంది ఇంగ్లాండ్ జట్టు. కెప్టెన్ జో రూట్ అద్భుత బ్యాటింగ్తో పాటు బెన్ స్టోక్స్, సిబ్లీ కలిసి ఇంగ్లాండ్ స్కోరును 400+ దాటించారు. ఇప్పటికీ చేతిలో ఆరు వికెట్లు ఉండడం, భారత బౌలర్లు వికెట్లు తీయడానికి కష్టపడుతుండడంతో ఇంగ్లాండ్ ఈజీగా 600+ స్కోరు చేసేలా కనిపిస్తోంది.