33 ఏళ్లుగా బ్రిస్బేన్లోని గబ్బాలో పరాజయం ఎరుగని ఆస్ట్రేలియాకి అశ్విన్, జడేజా, విహారి, ఇషాంత్, షమీ, బుమ్రా వంటి సీనియర్లు లేకుండా చుక్కలు చూపించింది భారత జట్టు. ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, శుబ్మన్ గిల్, పూజారా, రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్లు... భారత క్రికెట్ సత్తాను ప్రపంచానికి పరిచయం చేశాయి...