చివరిసారిగా 2002లో ఇక్కడ టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా... సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో జరిగిన ఆ మ్యాచ్లో భారత జట్టు తరుపున మిడిల్ ఆర్డర్లో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సెంచరీలు చేశారు... టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.