ఇప్పటికే ఏరీకోరీ పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్లను ఇంగ్లాండ్కి రప్పించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆ ఇద్దరూ పూజారా ప్లేస్లో ఆడేందుకు పోటీపడుతున్నారు... కెఎల్ రాహుల్ ఫెయిల్ అయి ఉంటే, ఆ ప్లేస్లో పృథ్వీషా ఆడేవాడు. ఇప్పుడు ఆ ప్లేస్కి రాహుల్ ఫిక్స్, ఇప్పుడు పృథ్వీషా కోసం వన్డౌన్ ప్లేస్ కోసం పోటీపడాల్సిందే.