యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు టెస్టు టీమ్లో చోటు కల్పించిన సెలక్టర్లు, సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారాని టీమ్ నుంచి తప్పించారు. అందరి ఫెయిల్యూర్కి పూజారాని బలిపశువుని చేశారని సునీల్ గవాస్కర్ అంటే, హర్భజన్ సింగ్ కూడా ఇదే విధంగా స్పందించాడు..