పిచ్ తో పాటు సొంత స్టేడియంలో అభిమానుల నుంచి (ఈసారి ఐపీఎల్ లో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు) రోహిత్ సేనకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇవన్నీ ముంబై ఇండియన్స్ కు కలిసొచ్చేవని, ముంబై జట్టును వాంఖడే లో గానీ ఇతర నాలుగు స్టేడియాలలో ఆడనిస్తే అది ఆ జట్టుకు లాభం చేకూర్చినట్టేనని మిగతా ఫ్రాంచైజీలు వాపోయినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.