వాళ్లిద్దరి కారణంగానే సెంచరీ చేయలేకపోయా... శిఖర్ ధావన్ కామెంట్...
First Published Jul 19, 2021, 10:06 AM ISTకెప్టెన్గా ఆడిన మొదటి వన్డేలోనే తనదైన ముద్ర వేశాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. కెప్టెన్ ఇన్నింగ్స్తో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి, క్రికెట్ ఫ్యాన్స్ను ఇంప్రెస్ చేశాడు. అయితే జట్టులో టాప్ స్కోరర్గా నిలిచిన శిఖర్ ధావన్కి, హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్కి కాకుండా పృథ్వీషాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం విశేషం...