అది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. విరాట్ తప్పుకున్నాక టెస్టులలో కూడా భారత్ కు కెప్టెన్ అవసరం వచ్చింది. అప్పటికే టీ20, వన్డేలలో సారథిగా ఉన్న రోహిత్ కే ఆ పగ్గాలు అప్పజెప్పాం. అప్పటికీ మాకు ఉన్న ఆప్షన్స్ లో అతడే బెస్ట్ అనిపించి అతడికే అప్పగించాం..’అని చెప్పుకొచ్చాడు.