భారత క్రికెటర్లకు మతాలతో లింకు పెడతారా? సిగ్గుండాలి... బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ శుక్లాపై ట్రోలింగ్...
First Published Jan 28, 2021, 1:18 PM ISTభారతదేశం భిన్నమతాలకు, వేల కులాలకు, విభిన్న సంస్కృతులకు నిలయం. అయితే క్రికెట్ విషయానికి వచ్చేసరికి, అతను ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడనే విషయాలను క్రికెట్ ఫ్యాన్స్ పట్టించుకోరు. అలాంటి పట్టించుకునేవాళ్లు నిజమైన క్రికెట్ ఫ్యాన్స్ కాదు. అయితే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇలాంటి పనికి పాల్పడి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.