దీంతో రహానే కు బదులుగా.. రోహిత్ శర్మ స్థానాన్ని (దక్షిణాఫ్రికా సిరీస్ వరకు) కెఎల్ రాహుల్ తోనే భర్తీ చేయించాలని బీసీసీఐ భావిస్తున్నది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత కెఎల్ రాహుల్ నే బీసీసీఐ లీడర్ గా భావిస్తున్నది. ఆ క్రమంలోనే ఇప్పటికే అతడికి టీ20లలో వైస్ కెప్టెన్సీ పదవిని కూడా అప్పజెప్పింది.