వెంటనే ఆయన్ని ఆస్ట్రేలియాకి పంపించండి... భారతజట్టును కాపాడే సత్తా అతనికి మాత్రమే ఉంది...
First Published Dec 20, 2020, 12:04 PM ISTభారత క్రికెట్ అభిమాని కలలో కూడా ఊహించని ఘోరమైన ప్రదర్శనను కనబర్చింది టీమిండియా. మొదటి టెస్టు మూడో ఇన్నింగ్స్లో 36 పరుగులకే పరిమితమై, ఈ దశాబ్దంలోనే చెత్త రికార్డు నమోదుచేసింది. ‘ఈతరం ద్రావిడ్’గా పేరొందిన పూజారా నుంచి టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్మెన్ అజింకా రహానే, హనుమ విహారి దాకా 11 మంది బ్యాట్స్మెన్ అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.