అదే జరిగితే టీ20 వరల్డ్కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడం... ఆ లీగ్ విషయంలో పాక్, బీసీసీఐ మధ్య గొడవ...
First Published Aug 2, 2021, 11:46 AM ISTభారత్, పాక్ మధ్య ఉన్న వైరాన్ని మరింత పెంచేలా, పాక్ క్రికెట్ బోర్డు వేసిన ఎత్తులకు భారత క్రికెట్ బోర్డు పైఎత్తులు వేస్తోంది. భారత భూభాగంలోని కశ్మీర్ పేరుతో కశ్మీర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) నిర్వహించేందుకు పీసీబీ సమాయత్తం అవుతుంటే, అది జరగకుండా ఉండేందుకు బీసీసీఐ పావులు కదుపుతోంది...