దీని ప్రకారం.. వచ్చే సీజన్ నుంచి అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, లక్నో, ఢిల్లీలో సొంత ప్రేక్షకుల మద్దతుతో టీమ్స్ మ్యాచెస్ ఆడతాయి. అయితే ఇది అంత వీజీ కాదు. ముంబైలో రెండు స్టేడియాలలో తక్కువ ధరకే టికెట్లను ఇవ్వడం, మహిళలకు ఉచితంగా ఎంట్రీ అనడంతో స్టేడియాలు కళకళలాడాయి. ఐపీఎల్ లో మాదిరిగా టికెట్లకు వేలకు వేలు పోసి మహిళల లీగ్ చూస్తారా..? లేక నష్టపోయినా సరే ఇదే ప్లాన్ ను అమలుచేస్తారా..? చూడాలి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.