అక్టోబర్ 2019లో బీసీసీఐ బోర్డు ద్వారా ప్రెసిడెంట్గా సౌరవ్ గంగూలీ, సెక్రటరీగా జై షా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడుు వీరి పదవీకాలం కేవలం ఆరు నెలల మాత్రమే... 2020 జూలై 27తో సౌరవ్ గంగూలీ, బీసీసీఐలో ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోగా, జై షా ఆరేళ్ల పదవీకాలం ముగించుకుని చాలా రోజులే అవుతోంది.