భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్కి ఊహించని షాక్ ఇచ్చింది బీసీసీఐ. అర్థాంతరంగా క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు. జనవరి 10 నుంచి మొదలయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో బరిలో దిగాలని కూడా అనుకున్నాడు. కానీ అతని ఆశలపై నీళ్లు చల్లింది బీసీసీఐ.