ఎంత పని చేశావయ్యా కృనాల్... పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ టూర్పై నీలినీడలు...
First Published Jul 29, 2021, 4:43 PM ISTకృనాల్ పాండ్యా కరోనా పాజిటివ్గా తేలడం, లంక టూర్లో ఉన్న భారత జట్టుపైనే కాదు, కొందరు క్రికెటర్ల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి ఎంపికైన పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ టూర్పై నీలినీడలు కమ్ముకున్నాయి...