వీళ్లిద్దరే గాక గత కొన్నాళ్లుగా భారత జట్టులో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తరుచూ గాయాల బారిన పడి కీలక సిరీస్ లకు దూరంగా ఉన్నవాళ్లే. అయితే ఈ సమస్య ఐపీఎల్ వల్లే తలెత్తుతున్నదని దానిని బ్యాన్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం తనదైన సూచన ఇచ్చాడు.