కరోనా కారణంగా బీబీఎల్ మ్యాచులను సిడ్నీ నుంచి తరలించిన క్రికెట్ ఆస్ట్రేలియా, మరి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు వేదికను ఎందుకు మార్చలేదని ప్రశ్నిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.
కరోనా కారణంగా బీబీఎల్ మ్యాచులను సిడ్నీ నుంచి తరలించిన క్రికెట్ ఆస్ట్రేలియా, మరి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు వేదికను ఎందుకు మార్చలేదని ప్రశ్నిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.