భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు మరికొందరు క్రికెటర్లు కలిసి ప్రత్యేక విమానంలో దుబాయ్ చేరుకుని, ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు... జింబాబ్వే టూర్లో పాల్గొన్న కెఎల్ రాహుల్, ఆవేశ్ ఖాన్, దీపక్ హుడా, దీపక్ చాహార్, అక్షర్ పటేల్ వంటి కొందరు ప్లేయర్లు... నేరుగా హారారే నుంచి దుబాయ్కి వచ్చారు...