రవిశాస్త్రి హయాంలో భారత రిజర్వు బెంచ్ అత్యంత పటిష్టంగా తయారైంది. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ వంటి కీ ప్లేయర్లు లేకుండా బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాని ఓడించగలిగింది భారత జట్టు...