1991లో మొదటి ఖేల్రత్న అవార్డును చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ దక్కించుకోగా, 2020లో భారత క్రికెటర్ రోహిత్ శర్మ, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానికా బత్రా, రెజ్లర్ వినేశ్ ఫోగట్, హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, పారాలింపిక్ హైజంప్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకి ఖేల్రత్న వరించింది.