ఢిల్లీ ఆటగాళ్లంతా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ వేసుకున్నారని, సిబ్బంది బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని బీసీసీఐ తెలిపింది. ప్యాట్రిక్ కు కరోనా సోకడంతో ఒకింత ఆందోళనకు గురైన ఢిల్లీకి.. బీసీసీఐ ధైర్యం చెప్పింది. భయపడాల్సిందేమీ లేదని, కరోనా సోకిన ప్యాట్రిక్ ప్రస్తుతం ఐసోలేషన్ లో బాగానే ఉన్నాడని వివరించింది.