ఒకవేళ టీమిండియా నిరాశగా స్వదేశానికి తిరిగి వస్తే, టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఓడిపోయిన బాధలో ఉన్న భారత ప్రజలకు సీఎస్కే విన్నింగ్ సెలబ్రేషన్స్... కొంచెం వింతగా అనిపించవచ్చు, ఎమ్మెస్ ధోనీపై, సీఎస్కే మేనేజ్మెంట్పై ట్రోలింగ్ రావొచ్చని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...