సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా పోరాడి, భారత జట్టుకి చారిత్రాత్మక డ్రా అందించారు. బ్రిస్బేన్లో జరిగిన నాలుగో టెస్టులో ఆఖరి రోజు శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, పూజారా ఇన్నింగ్స్లతో ఘన విజయాన్ని అందుకుని 32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆసీస్కి ఓటమిని పరిచయం చేసింది భారత జట్టు...