ఐసీసీ టీ20 జట్టుకి కెప్టెన్గా ధోనీయా? ఏం చేశాడని... అతన్ని ఎందుకు చేర్చలేదు...
First Published Jan 1, 2021, 12:07 PM ISTఐసీసీ మెన్స్ టీ20 జట్టుపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. జట్టులో ముగ్గురు బౌలర్లు మాత్రమే ఉండడం, ఒక్క పాక్ ప్లేయర్కి కూడా చోటు దక్కకపోవడంపై ట్రోల్స్ వినిపించాయి. 22 ఏళ్ల రషీద్ ఖాన్ను టీ20 క్రికెటర్ ఆఫ్ ది డికేట్గా ఎంపిక చేయడం కూడా ట్రోలింగ్కి కారణమైంది. ఇప్పుడు తాజాగా మహేంద్ర సింగ్ ధోనీని టీ20 జట్టుకి కెప్టెన్గా ఎన్నుకోవడాన్ని తప్పుబట్టాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...