కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ముందే భారత ఆటగాళ్లలో దాదాపు సగానికంటే ఎక్కువ మంది ఐపీఎల్ లో భాగమయ్యారు. ఇది అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్.. ఇలా ఒక్క పుజారా తప్ప దాదాపు అందరూ ఐపీఎల్ లో ఆడుతున్నవాళ్లే.