సెంచరీ తర్వాత దూకుడు పెంచి ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు బాదిన రిషబ్ పంత్, విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్ని, సిరీస్ని ముగించి... ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్పై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్..