పెరుగుతోన్న యూపీఐ లావాదేవీలు..
ఇదిలా ఉంటే దేశంలో యూపీఐ పేమెంట్స్ రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. యూపీఐ ప్లాట్ఫామ్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నా లావాదేవీలు మాత్రం తగ్గడం లేదు. 2025 జనవరిలో యూపీఐ ద్వారా 16.99 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి, వీటి మొత్తం విలువ సుమారు రూ. 23.48 లక్షల కోట్లు కావడం విశేషం. గత ఏడాదితో పోల్చితే 39 శాతం పెరగడం విశేషం.