కానీ ఇప్పుడు ఐసిఆర్ వల్ల మీ వొడాఫోన్ సిమ్కి సిగ్నల్ లేకపోయినా, దగ్గర్లో ఉన్న జియో, ఎయిర్టెల్ టవర్ నెట్వర్క్ని వాడి కాల్స్ చెయ్యొచ్చు. 4జి నెట్వర్క్ని కూడా వాడుకోవచ్చు.
డిజిటల్ ఇండియా నిధి
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలు వేర్వేరుగా టవర్లు కట్టుకున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా నిధి (డిఐఎన్) ద్వారా టవర్లు కట్టడానికి ప్రైవేట్ కంపెనీలకి డబ్బు ఇస్తుంది. డిఐఎన్ నిధితో కంపెనీలు టవర్లు కడతాయి. అప్పుడు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ వాటి నెట్వర్క్ని షేర్ చేసుకుంటాయి.