ఇండియాలో ఎక్కువ మంది మధ్య తరగతి వాళ్లే కార్లు ఉపయోగిస్తారు. అందుకే కార్ల తయారీ కంపెనీలు కూడా వారి అవసరాలకు తగ్గట్టుగా ఉండేలా కార్లను డిజైన్ చేస్తుంటాయి. ముఖ్యంగా మైలేజ్, ధర వారికి తగ్గట్టుగా ఉండేలా చూసుకుంటారు. అలా డిజైన్ చేసిన వాటిలో మార్కెట్ లో ఎక్కువ కొనుగోళ్లు జరిగిన కార్ల గురించి, వాటి మైలేజ్, ధరల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఏప్రిల్ 2025 నాటికి బెస్ట్ మైలేజ్ కార్లుగా ఇవి నిలిచాయి.