దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102 దాటగా, ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107 దాటి కొత్త గరిష్ట స్థాయికి చేరాయి. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.54 ఉంది, దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.54. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.23 చేరి కొత్త గరిష్టాలను దాటింది. కోల్కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ .101.74, బెంగళూరు నగరంలో పెట్రోల్ ధర రూ .104.94గా ఉంది.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102 దాటగా, ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107 దాటి కొత్త గరిష్ట స్థాయికి చేరాయి. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.54 ఉంది, దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.54. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.23 చేరి కొత్త గరిష్టాలను దాటింది. కోల్కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ .101.74, బెంగళూరు నగరంలో పెట్రోల్ ధర రూ .104.94గా ఉంది.