2020లో లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాల కార్యకలాపాలను చేపట్టిన అదానీ ఐపోర్ట్ హోల్డింగ్స్ నెక్స్ట్ జనరేషన్ ఏవియేషన్ లింకేడ్ బిజినెస్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రపంచవ్యాప్తంగా టెండర్ల ప్రక్రియ ద్వారా లక్నో, అహ్మదాబాద్, మంగళూరు, గౌహతి, జైపూర్, తిరువనంతపురంతో మొత్తం 6 విమానాశ్రయాలను 50 సంవత్సరాల పాటు నిర్వహించడానికి, ఆధునీకరించడానికి ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
2020లో లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాల కార్యకలాపాలను చేపట్టిన అదానీ ఐపోర్ట్ హోల్డింగ్స్ నెక్స్ట్ జనరేషన్ ఏవియేషన్ లింకేడ్ బిజినెస్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రపంచవ్యాప్తంగా టెండర్ల ప్రక్రియ ద్వారా లక్నో, అహ్మదాబాద్, మంగళూరు, గౌహతి, జైపూర్, తిరువనంతపురంతో మొత్తం 6 విమానాశ్రయాలను 50 సంవత్సరాల పాటు నిర్వహించడానికి, ఆధునీకరించడానికి ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.