భారతదేశంలో 49 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలందిస్తున్న సంస్థగా రిలయన్స్ జియో నంబర్ 1 స్థానంలో ఉంది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి పోటీ ఉన్నప్పటికీ జియో తక్కువ ధర ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.
ఇప్పుడు రిలయన్స్ జియో కేవలం 100 రూపాయలకే 299 రూపాయల విలువైన OTT ప్రయోజనాలను అందించే కొత్త ప్లాన్ను ప్రకటించింది.