అలాంటి ఓ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్ రూ.49 ప్లాన్. దీని ద్వారా తక్కువ ధరకే అన్లిమిటెడ్ డేటా అందిస్తోంది. ప్రస్తుతం ఇది మార్కెట్ లో కొత్త కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది.
రూ.49 రీఛార్జ్ ప్లాన్ వివరాలు
జూలై 2024లో రిలయన్స్ జియో చాలా రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచింది. కొన్ని తక్కువ ధర ప్లాన్స్ను తీసేసింది. అయినప్పటికీ కొత్తగా తక్కువ ధరలో ప్లాన్స్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో జియో రూ.49 ప్లాన్ ఒకటి. ఇది ఇంటర్నెట్ బాగా వాడే యూజర్లకు ఎక్కువ ఉపయోగపడుతుంది.