కరోనా బాధిత కుటుంబాలకు నీతా అంబానీ భారీ సాయం.. ఐదేళ్లపాటు పూర్తి జీతంతో పిల్లలకు ఉచిత విద్య..

Published : Jun 03, 2021, 12:11 PM IST

రిలయన్స్​ ఉద్యోగుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది.  కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కోసం ఐదేళ్లపాటు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే వారి పిల్లలకు  విద్య  అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది.   

PREV
15
కరోనా బాధిత కుటుంబాలకు నీతా అంబానీ భారీ సాయం..  ఐదేళ్లపాటు పూర్తి జీతంతో పిల్లలకు ఉచిత  విద్య..

'రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్' కింద, భారతదేశంలోని ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా బ్యాచిలర్ డిగ్రీ వరకు, ట్యూషన్ ఫీజులు, హాస్టల్ వసతి, ఉద్యోగి పిల్లలందరి పుస్తకాలకు పూర్తిగా నిధులు సమకూరుస్తామని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
 

'రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్' కింద, భారతదేశంలోని ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా బ్యాచిలర్ డిగ్రీ వరకు, ట్యూషన్ ఫీజులు, హాస్టల్ వసతి, ఉద్యోగి పిల్లలందరి పుస్తకాలకు పూర్తిగా నిధులు సమకూరుస్తామని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
 

25

ఉద్యోగి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలకు (బ్యాచిలర్ డిగ్రీ వరకు) హాస్పిటలైజేషన్ కవరేజ్ కోసం 100 శాతం ప్రీమియం చెల్లిస్తామని ఇది హామీ ఇచ్చింది.

ఉద్యోగి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలకు (బ్యాచిలర్ డిగ్రీ వరకు) హాస్పిటలైజేషన్ కవరేజ్ కోసం 100 శాతం ప్రీమియం చెల్లిస్తామని ఇది హామీ ఇచ్చింది.

35

"కోవిడ్-19 కారణంగా ప్రభావితమైన సహోద్యోగులందరూ వ్యక్తిగతంగా లేదా వారి కుటుంబంలో వారు శారీరకంగా, మానసికంగా కోలుకునే వరకు పూర్తి కాలానికి ప్రత్యేకమైన కోవిడ్-19 సెలవును పొందవచ్చు" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ సంతకం చేసిన ఈ ప్రకటనలో తెలిపారు.
 

"కోవిడ్-19 కారణంగా ప్రభావితమైన సహోద్యోగులందరూ వ్యక్తిగతంగా లేదా వారి కుటుంబంలో వారు శారీరకంగా, మానసికంగా కోలుకునే వరకు పూర్తి కాలానికి ప్రత్యేకమైన కోవిడ్-19 సెలవును పొందవచ్చు" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ సంతకం చేసిన ఈ ప్రకటనలో తెలిపారు.
 

45

‘మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. అందరం కలిసి కట్టుగా కరోనాపై పోరాడదాం. మంచి రోజులు వచ్చేవరకు మన తోటి ఉద్యోగుల కుటుంబాలకు అవసరమైన ధైర్యం అందించాలని ఆ దేవుడిని  ప్రార్థిద్దాం. జాగ్రత్తగా ఉండడండి’ అంటూ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

‘మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. అందరం కలిసి కట్టుగా కరోనాపై పోరాడదాం. మంచి రోజులు వచ్చేవరకు మన తోటి ఉద్యోగుల కుటుంబాలకు అవసరమైన ధైర్యం అందించాలని ఆ దేవుడిని  ప్రార్థిద్దాం. జాగ్రత్తగా ఉండడండి’ అంటూ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

55

మరొక ప్రకటనలో, రిలయన్స్ ఫౌండేషన్ ఆఫ్-రోల్ వర్క్‌ఫోర్స్ అన్ని కుటుంబాలకు రూ .10 లక్షల మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
 

మరొక ప్రకటనలో, రిలయన్స్ ఫౌండేషన్ ఆఫ్-రోల్ వర్క్‌ఫోర్స్ అన్ని కుటుంబాలకు రూ .10 లక్షల మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
 

click me!

Recommended Stories