ఈ పెట్టుబడిని పదేళ్ల పాటు కొనసాగిస్తే ఫలితం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. పదేళ్లలో మొత్తం పెట్టుబడి రూ.7,99,200 అవుతుంది. వడ్డీ కలిపి మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.11,37,981 అందుతుంది. అంటే కేవలం వడ్డీ రూపంలోనే రూ.3,38,781 లభిస్తుంది. దీర్ఘకాల పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా చెప్పొచ్చు.