ఖాతాదారులకు మెయిల్స్, మెసేజ్ లు..
రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇప్పటికే తమ ఖాతాదారులకు మెయిల్స్, మెసేజ్ లు పంపింది. కేవైసీ అప్ డేట్ చేయించుకోని అకౌంట్ హోల్డర్స్ తప్పకుండా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే అప్ డేట్ చేయించుకున్న వారు మళ్లీ ఇప్పుడు చేయక్కరలేదని కూడా చెప్పింది.