నేటికీ ఇంధన ధరలో ఎలాంటి మార్పు లేనప్పటికి కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.95.41 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67. ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79. చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.101.40, డీజిల్ ధర రూ.91.43గా ఉంది.
ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 దాటింది
మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్లలో పెట్రోల్ ధర రూ. 100 పైగా ఉంది. అయితే ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది.