ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభంలో టాటా స్టీల్, ఎం&ఎం, ఎల్&టి, టిసిఎస్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, మారుతి, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టిపిసి, ఎస్బిఐ, ఆసియా పెయింట్స్, ఐటిసి, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్, టైటాన్, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
ప్రీ-ఓపెన్ సమయంలో
ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో సెన్సెక్స్ 59825.05 స్థాయిలో 147.22 పాయింట్లు (0.25 శాతం) పెరిగింది. నిఫ్టీ 144.20 పాయింట్లు (0.81 శాతం) పెరిగి 17934.50 వద్ద ఉంది.