ఎం& ఎం, కోల్ ఇండియా, ఐఓసి, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఒఎన్జిసీ షేర్లు లాభాలలో ముగిసింది. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, మారుతి, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు రెడ్ మార్క్లో ముగిశాయి.
నేడు మీడియా, మెటల్, ఫార్మా, పిఎస్యూ బ్యాంకులు, ఇంధన రంగాల షేర్లు కొనుగోలు చేస్తే.. . మరోవైపు రియల్టీ, ఐటి, ఎఫ్ఎంసిజి, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఆటో రంగాలలో అమ్మకాలు కనిపించాయి.