దింతో సోమవారం మూడవ ఇమెయిల్ వచ్చింది. 400 కోట్లకు డిమాండ్ రెట్టింపు చేసిందని ఓ పోలీసు అధికారి చెబుతున్నారు. ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ ఇంకా సైబర్ టీం ఇమెయిల్ పంపిన వారిని కనుగొనే పనిలో ఉన్నాయని ఆయన తెలిపారు.
బెల్జియం నుండి ఒకే ఇమెయిల్ ఐడి నుండి మూడు ఇమెయిల్లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. పంపిన వ్యక్తి షదాబ్ ఖాన్ అని కూడా తెలిసిందన్నారు.