తక్కువ ధరకి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను ఎవరు పొందుతారు?
తాజా ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉజ్వల యోజనలో భాగమైన ప్రజలు మరింత ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వ సబ్సిడీ కారణంగా ఈ లబ్ధిదారులకు సిలిండర్పై రూ.200 తక్కువగా లభించేది. దీంతో ఒక్కో ఎల్పీజీ సిలిండర్ కు రూ.903 చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కొత్త నిర్ణయంతో మరో రూ.200 తక్కువ చెల్లించనున్నారు. అంటే ఉజ్వల లబ్ధిదారులు ఇప్పుడు సిలిండర్కు రూ.703 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.